MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Monday, November 18, 2013

పీ.ఎఫ్. పై 8.5% వడ్డీ !

ACT NEWS:
ACT గత 3 సంవత్సరముల నుండి కంప్యూటర్ ఉపాధ్యాయుల సమస్యల  గూర్చి పోరాటంచేస్తు గత జూన్ నెల నుండి విసృతస్థాయిలో పోరాటం  ACT, INTUC సహకారంతో ముందుకు వెళుతు. ఈ సుదీర్ఘ పోరాటంలో భాగంగా ఆగష్టు 12, 2013 తేదిన కేంద్ర మానవ వనరుల శాఖా  మంత్రి గౌ|| శ్రీ ఎం.ఎం.పల్లం రాజు అదే దిశగా సెప్టెంబర్ 26 వ తేదిన INTUC జాతీయ అధ్యక్షులు, పశ్చిమ ఢిల్లీ ఎంపి మహాబలేశ్వర మిశ్రా  కంప్యూటర్ ఉపాధ్యాయుల సమస్య గూర్చి   ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు దృష్టికి తీసుకు వెళ్ళ్డడం జరిగింది. కావున కంప్యూటర్ ఉపాధ్యాయుల సమస్య గురించి ఆంధ్ర రాష్ట్రంలో పోరాటం చేసే ఏకైక సంఘం ACT మాత్రమే.
యాక్ట్ జిందాబాద్. INTUC జిందాబాద్...  జైయహొ ACT...
SAKSHI MAIN PAGE NO_11_DATE18-11-2013

No comments: