MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Thursday, July 21, 2016

అంతా.. వృథా. . . *మూడేళ్లుగా సాగని కంప్యూటర్ బోధన, *మరమ్మతులతో మూలకు... *విద్యార్థులకు తప్పని ఇబ్బందులు

Andhra Pradesh: Eenadu Srikakulam Dist edtion Page No7, Date  July 21, 2016   Page 7
  • వీరఘట్టం బాలురున్నత పాఠశాలకు అప్పటిలో 11 కంప్యూటర్లు అందించారు. బోధకులు లేక్ రెండేళ్లుగా ఈ గది మూత పడి ఉండ్ట్ంతో ప్రస్తుతం ఇందు ఆరు కంప్యూటర్లు పనిచేయడం లేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
  • జి.సిగడాం మండలం ఆనందపురం పాఠశాలలో 10 కంప్యూటర్లు పూర్తి స్ఠాయి మరమ్మతులతో మూలకుచేరాయి.
  • సంతకవిటి మండలంలోని మందరాడ, జి.ఎస్. పురం, సిరిపురమ్, సంతకవిటి పాటశాలల్లో పనిచేయడం లేదు.
  • లావేరు మండలం బెజ్జిపురమ్, మదపాక, లావేరు కంప్యూటర్లు మూలకుచేరాయి.
ప్రధానోపాధ్యాయులు చూసుకోవాలి
"మరమ్మతులకు గురైన కంప్యూటర్లును బాగుచేయించి భోధకులను ఏర్పాటు చేసి విద్యార్ధులకు కంప్యూటరి బోధన అందించాల్సిన బాధ్యత ప్రధానోపాద్యాయులపై ఉంది. దినిపై అప్పటిలోనే ఆదేశాలు జారీ చేశారు. కొత్తగా ఎర్నెట్ ద్వారా  204 ఫాఠశాలలకు ఇచ్చిన కంప్యూటర్లు బాగానే పనిచేస్తున్నాయి. వీటి ద్యారా ప్రస్తుతం బోధన సాగుతోంది".
- దేవానందరెడ్డి , DEO.
SRIKAKULAM
ఫూర్తి వివరాలు కొరకు: "అణెం కళిదాసు"

No comments: