MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Friday, February 21, 2014

10వ తరగతి సోషల్ స్టడీస్ బిట్ బ్యాంక్

1 సోషల్ స్టడీస్ బిట్ బ్యాంక్ 
చరిత్ర

 జాతీయ ఉద్యమాలు
 1.---------- కాలంలో ఫ్రాన్‌‌సలో క్రీ.శ. 1830 విప్లవం చెలరేగింది.
 2.క్రీ.శ. 1830 విప్లవం జర్మనీ, పోలెండ్, స్పెయిన్, పోర్‌‌చగల్, ---------- లలో జాతీయ స్ఫూర్తిని ప్రేరేపించింది.
 3.క్రీ.శ. 1830 తిరుగుబాటు ----------- దేశాల్లోని విప్లవకారులు విజయం సాధించడానికి దోహదపడింది.
 4.--------- కాలంలో ఫ్రాన్‌‌సలో క్రీ.శ. 1848 తిరుగుబాటు జరిగింది.
 5.లూయీ ఫిలిప్ మంత్రి అయిన -------- తన సంప్రదాయ, ప్రతిచర్యాత్మక, అవినీతి చర్యల ద్వారా ప్రజలను విసిగించాడు.
 6.నెపోలియన్ బొనపార్టీ ----------- దీవిలోని అజాసియోలో క్రీ.శ. 1769లో జన్మించాడు.
 7.నెపోలియన్‌పై అధిక ప్రభావం చూపిన తత్వవేత్త ------------
 8.నాకు పుస్తకాలు తప్ప మరే స్నేహితుడూ లేడని తన గురించి చెప్పుకున్నవాడు ---------
 9.ఇటలీలో జాతీయవాద బీజాలను నాటినవాడు--------
 10.ఫ్రాన్‌‌స తుమ్మినపుడల్లా ----------- కు జలుబు చేస్తుందని ఒక నానుడి.
 11.నెపోలియన్ సెయింట్ హెలీనాలోని ---------- దీవిలో క్రీ.శ. 1821లో మరణించాడు.
 12.లీప్‌జిగ్‌లో జరిగిన క్రీ.శ. 1813 యుద్ధాన్ని ------- గా పేర్కొంటారు.
 13.ఇంగ్లండ్‌ను ఓడించడానికి నెపోలియన్ ------- వ్యవస్థను ప్రవేశపెట్టాడు.
 14.లీప్‌జీగ్ యుద్ధంలో యూరప్ దేశాల కూటమికి ---------- నాయకత్వం వహించాడు.
 15.లీప్‌జీగ్ యుద్ధంలో ఓటమి తర్వాత నెపోలియన్‌ను -------- దీవిలో నిర్బంధించారు.
 16.నెపోలియన్ భవితవ్యానికి తెరదించిన యుద్ధం -----.
 17.వియన్నా సమావేశం (క్రీ.శ. 1815) కన్వీనర్ ---------.
 18.రైన్ సమాఖ్యను ఏర్పాటు చేసినవాడు --------.
 19.తనను తాను ప్రజల రాజుగా అభివర్ణించుకున్న రాజు చిచిచిచి.
 20.హంగరీ ప్రజల తిరుగుబాటుకు ---------- నాయకత్వం వహించాడు.
 21.ప్రప్రథమ ఐక్య జర్మనీ చక్రవర్తి ---------.
 22.పనిహక్కు సూత్రాన్ని, సామాజిక వర్‌‌కషాప్‌లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినవారు ---------.
 23.సంపద సమానత్వం గురించి వివరించిన వారు ----------.
 24.చరిత్ర అంటే వర్గపోరాటానికి చెందిన రికార్‌‌డ తప్ప మరేమీ కాదని చెప్పిన వాడు ------.
 25.అఖిల జర్మనీ భావన వ్యాప్తికి కృషి చేసిన మేధావి---------.
 26.సంస్కరణ పార్టీకి చెందిన ప్రముఖ ఫ్రాన్‌‌స చరిత్రకారుడు ---------.

 సమాధానాలు
 1. చార్లెస్-గీ ; 2. ఇటలీ; 3. ఫ్రాన్‌‌స, బెల్జియం; 4. లూయీ ఫిలిప్; 5. గుయిజోట్; 6. కోర్సికా; 7. రూసో; 8. నెపోలియన్; 9. నెపోలియన్; 10. యూరప్; 11. రాఖీ; 12. బ్యాటిల్ ఆఫ్ నేషన్‌‌స; 13. ఖండాతర; 14. మెటర్నిక్; 15. ఎల్బా; 16. వాటర్లూ యుద్ధం; 17. మెటర్నిక్, ఆస్ట్రియా చాన్‌‌సలర్; 18. నెపోలియన్; 19. లూయీ ఫిలిప్; 20. కొస్సుత్; 21. విలియం-1; 22. లూయీబ్లాంక్; 23. ప్లేటో; 24. కార్‌‌ల మార్‌‌క్స; 25. హెగెల్; 26. థీర్‌‌స.

 ముఖ్య ప్రశ్నలు
 4 మార్కులు
 1.సార్డీనియా నాయకత్వంలో ఇటలీ ఏ విధంగా ఏకీకరణ సాధించిందో వివరించండి?
 2.ఫ్రాన్‌‌సలో క్రీ.శ. 1830 తిరుగుబాటు చెలరేగడానికి చార్లెస్-గీ ఎంతవరకు బాధ్యుడని మీరు భావిస్తున్నారు?
 3.ఫ్రాన్‌‌సలో క్రీ.శ. 1848 తిరుగుబాటు చెలరేగడానికి కారణాలేవి?

 2 మార్కులు
 1.కార్‌‌ల మార్‌‌క్స గురించి రాయండి?
 2.వియన్నా సమావేశ మార్గదర్శక సూత్రాలేవి?
 3.యంగ్ ఇటలీ గురించి రాయండి?
 4.ప్రథమ ఇంటర్నేషనల్ అంటే ఏమిటి?

 1 మార్కు
 1.రెడ్‌షర్‌‌ట్స అంటే ఏమిటి?
 2.రిసోర్జిమెంట్ అంటే ఏమిటి?
 3.జోల్లో వెరీన్ అంటే ఏమిటి?


 సామ్రాజ్యవాదం

 1.క్రీ.శ. 1840లో ఆఫ్రికాను అన్వేషించిన స్కాటీష్ మిషనరీ ----------.
 2.కాంగోను ------------ ఆవిష్కరించాడు.
 3.-------- అనే రాజు ఆఫ్రికా అన్వేషణకు సంబంధించిన సమస్యను చర్చించడానికి క్రీ.శ. 1879లో అన్ని యూరప్ రాజ్యాలను సమావేశపరిచాడు.
 4.ఇంగ్లండ్‌కు వ్యతిరేకంగా బోయెర్‌‌స చేసిన తిరుగుబాటులో ---------- అనే మరో యూరోపియన్ రాజ్యం బోయెర్‌‌స పట్ల సానుభూతి వైఖరిని ప్రదర్శించింది.
 5.----------- అనే యూరోప్ రాజ్యం  ఇండోనేషియా మీద తుది నియంత్రణ సాధించింది.
 6.పెట్టుబడిదారీ విధానానికి చెందిన అత్యున్నత దశ------ అని లెనిన్ అభివర్ణించాడు.
 7.కాంగో సార్వభౌముడనే బిరుదును పొందినవారు -------.
 8.సూయజ్ కాలువ వాటాలను ఇంగ్ల్లండ్‌కు అమ్మిన ఈజిప్ట్ పాలకుడు ---------.
 9.శ్రీలంక ప్రాచీన పేరు -------.
 10.యూరప్ దేశాల దోపిడీకి గురైన మొదటి దేశం -----------.
 11.బక్సార్ యుద్ధం ----------- సంవత్సరంలో జరిగింది.
 12.భారతదేశ వర్తకంపై గుత్తాధిపత్యం సంపాదించిన తొలి యూరోపియన్లు ---------.
 13.---------- ఖండాన్ని చీకటి ఖండంగా పిలుస్తారు.
 14.దక్షిణాఫ్రికాలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని స్థాపించాలని ---------- భావించాడు.
 15.పూర్వం దక్షిణాఫ్రికా --------- పేరుతో ప్రసిద్ధి చెందింది.

 సమాధానాలు
 1. లివింగ్‌స్టన్; 2. కామెరాన్; 3. లియోపాల్డ్-2; 4. జర్మనీ; 5. నెదర్లాండ్‌‌స; 6. సామ్రాజ్యవాదం; 7. లియోపాల్డ్-2; 8. ఇస్మాయిల్ పాషా; 9. సిలోన్; 10. భారతదేశం; 11. క్రీ.శ.1764; 12. పోర్‌‌చగీస్; 13. ఆఫ్రికా; 14. సెసిల్ రోడ్‌‌స; 15. రోడీషియా.

 ముఖ్య ప్రశ్నలు
 4 మార్కులు
 1.సామ్రాజ్యవాదం తలెత్తడానికి కారణాలు?
 2.సామ్రాజ్యవాద రూపాలు, పద్ధతులు ఏమిటి?

 2 మార్కులు
 1.చైనాను వలసీకరించడంలో యూరోపియన్లు ఏ విధంగా విజయవంతమయ్యారు?
 2.నల్లమందు యుద్ధాల గురించి రాయండి.
 3.యూరోపియన్లను ఆకర్షించిన ఇండోనేషియాలోని వనరులు ఏవి?

 1 మార్కు
 1.‘శ్వేతజాతి బాధ్యత’ అంటే ఏమిటి?
 2.సామ్రాజ్యవాదం అంటే ఏమిటి?

 సమకాలీన ప్రపంచం
 1.క్రీ.శ. 1894లో విధ్వంసవాదులు జార్------------ ను హత్య చేశారు.
 2.జార్‌లలో చివరి జార్ అయిన -------- సింహాసనాన్ని వదిలిపెట్టాల్సి వచ్చింది
 3.----------- అనే రష్యన్ నాయకుడు త్వరితమైన, గౌరవప్రదమైన పరిష్కారం కోసం రష్యా యుద్ధాన్ని కొనసాగిస్తుందని ప్రచారం చేశాడు.
 4.నానాజాతి సమితి రూపశిల్పి -------- .
 5.మొదటి ప్రపంచ యుద్ధానికి (1914-18) తక్షణ కారణం ------- హత్య.
 6.మొదటి ప్రపంచయుద్ధం తర్వాత 1919లో మిత్ర రాజ్యాలకు, ---------కు మధ్య
 వర్‌సయిల్స్ సంధి కుదిరింది.
 7.లెనిన్ అసలు పేరు--------.
 8.లెనిన్‌చి--------అనే పత్రికకు సంపాదకత్వం వహించారు.
 9.వర్‌సయిల్స్ సంధి షరతుల ద్వారా -------- దేశం అవమానాలపాలైంది.
 10.మొదటి ప్రపంచ యుద్ధం -------------- శాంతి సంధితో 1919లో ముగిసింది.
 11.నానాజాతి సమితి ప్రధాన కార్యాలయం -------- నగరంలో ఉండేది.
 12.1905 రష్యా తిరుగుబాటు నాయకుడు ---- .
 13.రష్యాలో మార్‌‌క్స బోధనలను ----------ప్రచారం చేశాడు.
 14.రష్యాను ఆధునీకరించడానికి -------- ప్రయత్నించాడు.
 15.నానాజాతి సమితిని క్రీ.శ.--------- సంవత్సరంలో ఏర్పాటు చేశారు.

 సమాధానాలు
 1. అలెగ్జాండర్  ఐఐఐ; 2. నికోలస్  ఐఐ; 3. కెరెన్‌స్కీ; 4. ఉడ్రోవిల్సన్; 5. ఫెర్డినాండ్; 6. జర్మనీ; 7. వ్లాదిమిర్ ఇల్లీచ్ ఉలియన్‌నోవ్; 8. ఇస్‌క్రా; 9. జర్మనీ; 10. పారిస్; 11. జెనీవా; 12. ఫాదర్ గోఫోన్; 13. మాక్సిమ్‌గోర్కి; 14. పీటర్ ది గ్రేట్; 15. 1920

 ముఖ్య ప్రశ్నలు
 4 మార్కులు
 1.వర్‌సయిల్స్ సంధి షరతులు ఏమిటి?
 2.మొదటి ప్రపంచ యుద్ధ ఫలితాలేమిటి?
 3.నానాజాతి సమితి విజయాలు, వైఫల్యాలను చర్చించండి?

 2 మార్కుల పశ్నలు
 1.రహస్య కూటములు/ఒప్పందాల గురించి రాయండి?
 2.దురాక్రమణ పూర్వక జాతీయ వాదం అంటే ఏమిటి?
 3.నానాజాతి సమితి లక్ష్యాలు, నిర్వహణ ఏమిటి?

 1 మార్కు
 1.బాల్కన్ సమస్య ఏమిటి?
 2.అక్టోబరిస్ట్‌లు అంటే ఎవరు?

 రెండో ప్రపంచ యుద్ధం వరకూ ప్రపంచం
 1.‘స్త్రీలకు ప్రసవం ఎలాంటిదో దేశానికి యుద్ధం అలాంటిదనే నినాదాన్ని -------- ప్రచారం చేశాడు.
 2.‘మెయిన్‌కాంఫ్’ గ్రంథ రచయిత--------- .
 3.-------- ప్రాంతంలోని ప్రయోజనాల కోసం రష్యా - జపాన్ యుద్ధం జరిగింది.
 4.రాబర్‌‌ట ముగాబే, 1980లో -------- కి మొదటి అధ్యక్షుడయ్యాడు.
 5.లాండ్-లీజ్ బిల్లు ద్వారా అమెరికా ---------- కు అన్ని రకాల సహాయం చేయడానికి అంగీకరించింది.
 6.హిట్లర్‌పై -------- తత్వవేత్త బోధనలు ప్రభావితం చూపాయి.
 7.-------- అనే ప్రఖ్యాత శాస్త్రవేత్త ిహిట్లర్ నియంతృత్వ పాలనలో జీవించలేక జర్మనీని వదిలి వెళ్లాడు.
 8.మంచురియాను ------- ధాన్యాగారంగా పేర్కొంటారు.
 9.పెర్‌‌లహార్బర్‌పై దాడిచేస్తూ -------- దేశం రెండో ప్రపంచ యుద్ధంలోకి ప్రవేశించింది.
 10.న్యూడీల్‌ను వాగ్దానం చేసింది-----.
 11.రష్యాలో పంచవర్ష ప్రణాళికలను ప్రవేశపెట్టింది ---------- .
 12.‘టర్కీ టర్‌‌కల కోసమే’ అని నినదించిన వ్యక్తి ------.
 13.-------- యుద్ధాన్ని విశాలమైన రంగస్థలంపై త్వరలో ప్రదర్శించే గొప్పనాటకానికి డ్రెస్ రిహార్సల్‌గా వ్యాఖ్యానించారు.
 14.రెండో ప్రపంచయుద్ధంలో -------- రాజ్యాలు విజయం సాధించాయి.
 15.నైరుతి ఆఫ్రికా ప్రస్తుత పేరు ------.
 16.‘జాంబియా’ పూర్వ నామం --------.
 17.------- దేశాన్ని ఇంతకుముందు దక్షిణ రోడీషియా అని పిలిచేవారు.
 18.--------- అనే గ్రంథం నాజీయిజానికి వేదంగా గుర్తింపు పొందింది.
 19.డాన్‌పెడ్రో దేశానికి స్వాతంత్య్రం సాధించాడు.
 20.మెక్సికో జాతీయోద్యమానికి నాయకత్వం వహించింది ------.
 21.లాటిన్ అమెరికా విముక్తి కోసం పోరాడిన నాయకుడు --------.


 సమాధానాలు
 1. ముస్సోలిని; 2. హిట్లర్; 3. మంచూరియా; 4. జింబాబ్వే; 5. ఇంగ్లండ్; 6. నైషి; 7. ఆల్బర్‌‌ట ఐన్‌స్టీన్; 8. దూరప్రాచ్య; 9. జపాన్; 10. ఎఫ్‌డీ రూజ్‌వెల్ట్; 11. స్టాలిన్; 12. ముస్తఫా కెమల్ పాషా; 13. స్పాని ష్ అంతర్; 14. మిత్ర; 15. నమీబియా; 16. ఉత్తర రోడీషియా; 17. జింబాబ్వే; 18. మెయిన్‌కాంఫ్; 19. బ్రెజిల్; 20. బుటోజరేజ్; 21. సైమన్ బోలీవర్.

 ముఖ్య ప్రశ్నలు
 4 మార్కులు
 1.రెండో ప్రపంచ యుద్ధం తలెత్తడానికి కారణాలేమిటి?
 2.జర్మనీలో నాజీయిజం, హిట్లర్ ఉన్నతి గురించి వివరించండి?
 3.రెండో ప్రపంచ యుద్ధానికి సంబంధించిన రాజకీయ, ఆర్థిక పరిణామాలేమిటి?

 2 మార్కులు
 1.ఇటలీలో ఫాసిస్ట్ ప్రభుత్వం అనుసరించిన విధానాలేంటి?
 2.స్పానిష్ అంతర్యుద్ధం అంటే ఏమిటి?
 3.నానాజాతి సమితి వైఫల్యానికి గల కారణాలు ఏమిటి?

 1 మార్కు
 1.SWAPO   ను విస్తరించండి?
 2.మీజి పునరుద్ధరణ అంటే ఏమిటి?
 3.దక్షిణాఫ్రికాలోని జాతి వివక్షత విధానాన్ని ఎలా పిలుస్తారు?

 రెండో ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచం
 1.------- దేశం వార్సా ఒప్పందాన్ని ఏర్పాటు చేసింది.
 2.అలీనోద్యమ రూపశిల్పి---------.
 3.అరబ్బులు, --------కూ మధ్య ఏర్పడిన సమస్యే పాలస్తీనా సమస్య.
 4.జావా, సుమాత్రా అనే ఇండోనేషియా దేశాలు -------- కు చెందిన వలస రాజ్యాలు.
 5.రెండో ప్రపంచయుద్ధంలో మిత్ర రాజ్యాల సైన్యాలకు సుప్రీం కమాండర్ వ్యవహరించింది---------.
 6.నాటో అంటే--------.
 7.అమెరికాను సందర్శించిన మొదటి సోవియట్ పాలకుడు----------.
 8.కార్‌‌ల మార్‌‌క్స రచనలు---------అనే చైనా నాయకునిపై చాలా ప్రభావం చూపాయి.
 9.చైనాలో లాంగ్‌మార్‌‌చ నిర్వహించింది--------.
 10.యూదులకు ప్రత్యేకంగా ఏర్పడిన స్వతంత్ర దేశం--------.
 11.మావో రచించిన ప్రసిద్ధ వ్యాసం-------.
 12.కాంగో------------సంవత్సరంలో స్వాతంత్య్రం పొందింది.
 13.బాండుంగ్ సదస్సుకు అధ్యక్షుడిగా వ్యవహరించినవారు ------.
 14.సూయజ్ కాలువ జాతీయీకరణను ప్రకటించిన వారు------.
 15.స్టాలిన్ మృతదేహాన్ని లెనిన్ సమాధి పక్క నుంచి తీయించి వేరేచోట పూడ్పించిన రష్యా అధ్యక్షుడు -----.
 16.స్వతంత్ర ఇండోనేషియా ప్రథమ అధ్యక్షుడు------.
 17.1921లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాను -------- స్థాపించినవాడు.

 సమాధానాలు
 1. రష్యా; 2. జవహర్‌లాల్ నెహ్రూ; 3. యూదుల; 4. డచ్; 5. ఐసెన్‌హోవర్; 6. నార్‌‌త అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్; 7. కృశ్చేవ్; 8. మావో; 9. మావో; 10. ఇజ్రాయెల్; 11. ఏ స్టడీ ఆఫ్ ఫిజికల్ కల్చర్; 12. 1960; 13. అలీసస్తో అమిద్‌జోజో; 14. నాజర్; 15. కృశ్చేవ్; 16. సుకర్నో; 17. మావోట్సే టుంగ్.

 ముఖ్య ప్రశ్నలు
 4 మార్కులు
 1.ప్రపంచ శాంతి పరిరక్షణలో ఐక్యరాజ్యసమితి పాత్రను అంచనా వేయండి?
 2.నిరాయుధీకరణ ఉద్యమానికి సంబంధించిన సమస్యలేమిటి?
 2 మార్కులు
 1.బాండుంగ్ సదస్సు గురించి రాయండి?
 2.మార్షల్ ప్రణాళిక అంటే ఏమిటి?
 3.మాల్తోవ్ ప్రణాళిక గురించి రాయండి?
 4.క్యూబన్ సంక్షోభం అంటే ఏమిటి?

 1 మార్కు
 1.ప్రచ్ఛన్న యుద్ధం అంటే ఏమిటి?
 2.నాటోను విస్తరించండి?
 3.అలీనోద్యమం అంటే ఏమిటి?
 4.ట్రూమన్ సిద్ధాంతం అంటే ఏమిటి?

 భారతదేశ సాంస్కృతిక వారసత్వం-మేధాపరమైన జాగృతి
 1.సింధునాగరికత తవ్వకాలు మొట్టమొదట ప్రారంభించింది-----.
 2.మహాబలిపురం మందిరాలను నిర్మించింది---------.
 3.సిపాయిల తిరుగుబాటుకు తక్షణ కారణం---------.
 4.భారతదేశంలో సతీసహగమనాన్ని రూపుమాపిన బ్రిటిష్ వ్యక్తి---------.
 5.16వ శతాబ్దంలో భారతదేశంలో వాణిజ్యంపై గుత్తాధిపత్యం వహించిన యూరప్ దేశం-----------.
 6.చికాగో మత సమ్మేళనంలో (1894) ప్రసంగించిన ప్రముఖ భారతీయుడు --------.
 7.ప్రాచీన భారతీయ వైద్యశాస్త్త్ర పిత----.
 8.జైనమతం నుంచి ప్రేరణ పొందిన కళ------.
 9.గాంధారకళను-------- కళగా కూడా పిలుస్తారు.
 10.గంగైకొండ చోళపురాన్ని నిర్మించింది------.
 11.ఆర్య సమాజ్‌ను----------ప్రారంభించాడు.
 12.ప్లాసీ యుద్ధం-----సంవత్సరంలో జరిగింది.
 13.రామకృష్ణ మిషన్‌ను ప్రారంభించినవారు-------.
 14.చంద్రగుప్త విక్రమాదిత్యుడి ఆస్థానంలో ----------అనే కవులుండేవారు.
 15.సతీసహగమన దురాచారాన్ని రద్దు చేయడానికి కృషి చేసింది ----------.
 16.గొప్ప మహాస్నాన వాటిక---------ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో బయటపడింది.
 17.వేద సాహిత్యాన్ని---------సృష్టించారు.
 18.కనిష్కుడి కాలంలో అభివృద్ధి చెందిన కళ -------- .
 19.బృహదీశ్వరాలయాన్ని--------నిర్మించాడు.
 20.కుతుబ్‌మీనార్ నిర్మాణాన్ని ---- ప్రారంభించగా -------పూర్తి చేశాడు.
 21.బులంద్ దర్వాజాను-------- నిర్మించాడు.
 22.ఢిల్లీలో ఎర్రకోటను -------- చక్రవర్తి నిర్మించాడు.
 23.మహారాష్ర్టలో శివాజీ, గణపతి ఉత్సవాలను--------- నిర్వహించారు.
 24.1857 సిపాయిల తిరుగుబాటు మొదలైన ప్రదేశం -------
 25.శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని కవులను ----------- అని పిలుస్తారు.
 26.బెంగాల్‌లో వార్షిక హిందూ మేళాను ప్రారంభించింది--------.
 27.తాజ్‌మహల్‌ను నిర్మించిన మొఘల్ చక్రవర్తి-------.

 సమాధానాలు
 1. సర్‌జాన్ మార్షల్; 2. నరసింహవర్మ; 3. ఎన్‌ఫీల్డ్ తుపాకులను ప్రవేశపెట్టడం; 4. విలియం బెంటింక్; 5. పోర్‌‌చగల్; 6. వివేకానందుడు; 7. చరకుడు; 8. మధుర కళా సంప్రదాయం; 9. గ్రీకు-బౌద్ధమత; 10. రాజేంద్రచోళుడు; 11. స్వామి దయానంద సరస్వతి; 12. 1757; 13. స్వామి వివేకానంద; 14. నవరత్నాలు; 15. రాజా రామ్మోహన్‌రాయ్; 16. మొహెంజోదారో; 17. ఆర్యులు; 18. గాంధార; 19. రాజరాజచోళుడు; 20. కుతుబుద్దీన్ ఐబక్, ఇల్‌టుట్‌మిష్; 21. అక్బర్; 22. షాజహాన్; 23. బాల గంగాధర్ తిలక్; 24. మీరట్; 25. అష్టదిగ్గజాలు; 26. గోపాల్‌మిత్ర; 27. షాజహాన్.

 ముఖ్య ప్రశ్నలు
 4 మార్కులు
 1.భారతదేశంలో సాంస్కృతిక ఐక్యతకు దోహదపడిన అంశాల గురించి రాయండి?
 2.సింధు నాగరికత గురించి క్లుప్తంగా రాయండి?
 3.భారతదేశ చరిత్ర లక్షణాలను వివరించండి?
 4.1857 సిపాయిల తిరుగుబాటు గురించి రాయండి?

 2 మార్కులు
 1.ప్రాచీన భారతీయ తత్వశాస్త్రంలోని ఆరు తాత్విక చింతనా విధానాలను తెలపండి?
 2.భక్తి ఉద్యమం గురించి రాయండి?
 3.దక్షిణ భారత దేవాలయాల గురించి రాయండి?
 4.అమరావతి శిల్పకళా సాంప్రదాయం గురించి రాయండి?
 5.భారతీయ శిల్పకళకు మొగలులు చేసిన సేవలను తెలపండి?

 1 మార్కు
 1.వేదకాల నాగరికత అంటే ఏమిటి?
 2.ఇస్లామిక్ వాస్తు శిల్ప శైలితో కూడిన ఏవైనా మూడు నిర్మాణాలను తెలపండి?
 3.1857 సిపాయిల తిరుగుబాటు ఎందుకు జరిగింది?
 4.భారత జాతీయ చైతన్యానికి ప్రేరణనిచ్చిన నాయకుల్లో ముఖ్యులెవరు?


 భారతదేశంలో స్వాతంత్య్రోద్యమం
 1.----------- చట్టం ద్వారా ప్రావిన్‌‌సలలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టారు.
 2.------- చట్టం ద్వారా ప్రావిన్షియల్ స్వయం ప్రతిపత్తిని ప్రవేశపెట్టారు.
 3.భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడు-----.
 4.ప్రత్యేక ఆంధ్ర రాష్ర్టం కోసం సాగిన పోరాటంలో --------- ప్రాణాలు కోల్పోయారు.
 5.పోలీసు చర్య ద్వారా భారత యూనియన్‌లో విలీనమైన రాజ్యం ------.
 6.చేయండి లేదా చావండి (డూ ఆర్ డై) అని నినదించినవారు ----.
 7.అమృతబజార్ పత్రిక సంపాదకులు --------.
 8.బాల గంగాధర్ తిలక్ నడిపిన పత్రికలు -----------.
 9.జలియన్‌వాలా బాగ్ మారణకాండ (1919)కు కారణమైన బ్రిటిష్ అధికారి -------.
 10.భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనకు కృషి చేసిన ఆంగ్లేయుడు--------.
 11.డ్రైన్ సిద్ధాంతాన్ని రూపొందించినవారు -------.
 12.క్విట్ ఇండియా ఉద్యమం-------- సంవత్సరంలో పారంభమైంది.
 13.రక్షక కవాట సిద్ధాంతకర్త ---------.
 14.ఐఎన్‌ఏ అనగా -------.
 15.హోమ్‌రూల్ ఉద్యమం (1915-16)ను ప్రారంభించిన వారు ----------.
 16.జలియన్‌వాలాబాగ్ మారణకాండ ------- నగరంలో జరిగింది.
 17.బెంగాల్ విభజనకు (1905) కారణమైన బ్రిటిష్ అధికారి------.
 18.వందేమాతర ఉద్యమం ------ సంవత్సరంలో ప్రారంభమైంది.
 19.వందేమాతర గేయం బంకించంద్ర చటర్జీ రాసిన ------ గ్రంథంలోనిది.
 20.పూనా సార్వజనిక సభను (1870) నిర్వహించిన వారు------.
 21.భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భవించిన సంవత్సరం ------.
 22.దివ్యజ్ఞాన సమాజం ప్రధాన కార్యాలయం ------ లో ఉంది.
 23.ఖిలాఫత్ స్వరాజ్య పార్టీ అధ్యక్షుడు --------.
 24.గాంధీ ____ యాత్ర చేసి శాసనోల్లంఘనోద్యమాన్ని 1930లో ప్రారంభించాడు.
 25.మొదటి రౌండ్ టేబుల్ సమావేశం 1930లో ____ నగరంలో జరిగింది.
 26.గాంధీ ఇర్వీన్ ఒడంబడిక ____ సంవత్సరంలో జరిగింది.
 27.గాంధీ, అంబేద్కర్‌ల మధ్య ____ ఒడంబడిక జరిగింది.
 28.ముస్లింలీగ్ ఏర్పడిన సంవత్సరం ____.
 29.అనిబిసెంట్____ దేశానికి చెందిన వారు.
 30.____ ప్రణాళిక ప్రకారం భారతదేశ విభజన జరిగింది.
 31.మితవాదుల నాయకుడు ____.
 32.బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ____ ఉద్యమం ప్రారంభమైంది.
 33.‘ది హిందూ’, ‘స్వదేశీ’ పత్రికల సంపాదకుడు ____.
 34.భారతదేశానికి వచ్చిన యూరోపియన్‌లలో మొదటివారు, చివరగా వెళ్లిన వారు____.
 35.1956లో____ పుదుచ్చేరిని, 1961లో____లు గోవాను విడిచివెళ్లారు.
 36.బెంగాల్‌లో స్వదేశీ కెమికల్ స్టోర్‌‌సను ____ ఏర్పాటు చేశాడు.
 37.అజాద్ హింద్ ఫౌజ్‌ను ఏర్పాటు చేసినవారు____.
 38.కమ్యూనల్ అవార్‌‌డను ____ ప్రకటించాడు.
 39.రౌలత్ చట్టాన్ని ____ సంవత్సరంలో తీసుకొచ్చారు.
 40.భారతదేశం ____ సంవత్సరంలో గణతంత్ర దేశంగా రూపొందింది.

 సమాధానాలు
 1. 1919; 2. 1935; 3. అంబేద్కర్; 4. పొట్టిశ్రీరాములు; 5. హైదరాబాద్; 6. గాంధీ; 7. శిశిర్‌కుమార్ ఘోష్; 8. కేసరి, మరాఠా; 9. జనరల్ ఓ డయ్యర్; 10. ఎ.ఓ.హ్యూమ్; 11. దాదాభాయ్ నౌరోజీ; 12. 1942; 13. ఎ.ఓ.హ్యూమ్; 14. ఇండియన్ నేషనల్ ఆర్మీ (భారతీయ సైన్యం); 15. తిలక్, అనిబిసెంట్; 16. అమృత్‌సర్; 17. లార్‌‌డకర్జన్; 18. 1905; 19. మదర్ లాండ్; 20. మహదేవ్ గోవింద రనడే; 21. 1885; 22. అడయార్; 23. చిత్తరంజన్‌దాస్; 24. దండి; 25. లండన్; 26. 1931; 27. పూనా;
 28. 1906; 29. ఐర్లాండ్; 30. మౌంట్‌బాటన్; 31. గోపాల కృష్ణ గోఖలే; 32. వందేమాతరం; 33. సుబ్రమణ్య అయ్యర్; 34. పోర్‌‌చగీస్; 35. ఫ్రెంచివారు, పోర్‌‌చగీస్; 36. పీసీ రాయ్; 37. సుభాష్ చంద్రబోస్; 38. మెక్‌డోనాల్డ్; 39. 1919; 40. 1950.

 ముఖ్య ప్రశ్నలు
 4 మార్కులు
 1.భారతదేశ స్వాతంత్య్రోదమ్యంలో గాంధీ పాత్రను వివరించండి?
 2.వందేమాతరం ఉద్యమం ప్రాముఖ్యతను తెలపండి?
 3.సహాయ నిరాకరణోద్యమం గురించి రాయండి?
 4.భారతదేశంలో జాతీయ చైతన్యం పెంపొందడానికి దోహదం చేసిన అంశాలను పేర్కొనండి?

 2 మార్కులు
 1.క్విట్ ఇండియా ఉద్యమం గురించి రాయండి?
 2.సైమన్ కమిషన్ అంటే ఏమిటి?
 3.ఉప్పుసత్యాగ్రహం గురించి రాయండి?
 4.డ్రైన్ సిద్ధాంతం అంటే ఏమిటి?

 1 మార్కు
 1.తీన్‌కథియా పద్ధతి అంటే ఏమిటి?
 2.రక్షక కవాట సిద్ధాంతం అంటే ఏమిటి?
 3.మితవాదుల విధానం ఏమిటి?
 4.రౌలత్ చట్టం గురించి తెలపండి?
 5.బెంగాల్ విభజన ఎందుకు జరిగింది?



 పౌరశాస్త్రం

 ఒక జాతిగా భారతదేశం

 1.ప్రపంచంలోని పెద్ద భాషల్లో తెలుగు భాష ____ స్థానంలో ఉంది.
 2.మన దేశంలో 22 భాషలను____ భాషలుగా గుర్తించారు.
 3.ప్రస్తుతం మనదేశంలో____రాష్ట్రాలున్నాయి.
 4.భారత రాజ్యాంగాన్ని____ సంవత్సరంలో రూపొందించారు.
 5.ప్రాథమిక హక్కులను రక్షించే హక్కు ____.
 6.భారతీయుడు తన ఓటుహక్కును ____ వయసు నుంచి పొందుతాడు.
 7.చట్టం ముందు ప్రతివ్యక్తిని సమానంగా చూస్తే ఆ పరిపాలనను ____ పాలన అంటారు.
 8.మత వ్యవహారాల నుంచి రాజ్యాన్ని వేరు చేయడాన్ని____ అంటారు.
 9.సామాజిక న్యాయం పెంపొందించడానికి ____ తోడ్పడతాయి.
 10.భారతదేశంలో జాతీయ సమైక్యతా ప్రక్రియను ప్రతిబింబించే నినాదం____.
 11.ప్రాచీన భారతదేశంలో ప్రజలంతా సమానులనే భావనను ప్రబోధించిన మతం____.
 12.ఐఏఎస్ అంటే____.
 13.ఐపీఎస్ అంటే ____.
 14.భారత రాజ్యాంగం ____ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది.
 15.మన జాతీయ అధికార భాష____.
 16.మన దేశంలో సుమారుగా ____ కులాలున్నాయి.
 17.మనదేశంలో____ భాషలు మాట్లాడతారు.
 18.అస్పృశ్యతను ఆచరించడం____.

 సమాధానాలు
 1. 16వ; 2. శాసనబద్ధమైన; 3. 28; 4. 1949; 5. రాజ్యాంగ పరిహార హక్కు; 6. 18 ఏళ్లు; 7. సమన్యాయ; 8. లౌకిక వాదం; 9. రిజర్వేషన్లు; 10. భిన్నత్వంలో ఏకత్వం; 11. బౌద్ధమతం; 12. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్; 13. ఇండియన్ పోలీస్ సర్వీస్; 14. 1950; 15. హిందీ; 16. 6,748; 17.
 1,652; 18. నేరం.

 ముఖ్య ప్రశ్నలు
 4 మార్కులు
 1.భారతదేశం వివిధ సంస్కృతుల సమాజం అని నీవెట్లా చెప్పగలవు?
 2.లౌకికవాదం అంటే ఏమిటి? లౌకికత్వ భావనలోని ముఖ్య భావనలను తెలపండి?
 3.సామాజిక న్యాయం అంటే ఏమిటి? సామాజిక న్యాయసాధనకు మనదేశం చేపట్టిన చర్యలేవి?

 2 మార్కులు
 1.భారత రాజ్యాంగం గుర్తించిన భాషలేవి?
 2.సమాఖ్యవాదం అంటే ఏమిటి?
 3.రాజకీయ పక్షాలు జాతీయ సమైక్యతను ఎలా పెంపొందిస్తాయి?

 1 మార్కు
 1.ఐఏఎస్ అంటే ఏమిటి?
 2.గణతంత్ర దేశం అంటే ఏమిటి?
 3.భారతదేశం విశ్వసించిన ఆదర్శాలేవి?


 భారతీయ ప్రజాస్వామ్యం
 1.డెమోక్రసీ అనే పదం ____ పదం నుంచి వచ్చింది.
 2.ప్రజాస్వామ్యంలో అత్యున్నత అధికారం గలవారు____.
 3.ఆధునిక ప్రజాస్వామ్య దేశాల్లో ప్రభుత్వ రూపం ____.
 4.‘ప్రజలచేత, ప్రజల యొక్క, ప్రజల కొరకు పనిచేసే ప్రభుత్వమే ప్రజాస్వామ్య ప్రభుత్వం’ అన్న మహానీయుడు____.
 5.ఎలక్టోరేట్ అంటే ____.
 6.వయోజన ఓటింగ్ హక్కు అంటే ____ హక్కు.
 7.ఓటర్ల జాబితా అంటే ఎన్నికల్లో ఓటు వేయడానికి అర్హులైన పట్టిక____.
 8.ప్రజాప్రతినిధులు ఏదైనా అధికార పదవికి ఒక వ్యక్తిని ఎంపిక చేస్తే ఆ ఎన్నికను ____ఎన్నిక అంటారు.
 9.లోక్‌సభకు పోటీచేయడానికి అభ్యర్థులకు ఉండాల్సిన కనీస వయసు____.
 10.ఒక నియోజక వర్గంలో ఎన్నికలను నిర్వహించే అధికారి____.
 11.పోలింగ్ కేంద్రాన్ని____ అధికారి నిర్వహిస్తాడు.
 12.మనదేశంలో మొదటి సాధారణ ఎన్నికలు జరిగిన సంవత్సరం-____.
 13.అనుచిత ప్రవర్తనల ద్వారా ఓట్లను సంపాదించడాన్ని ____ నేరంగా పరిగణిస్తారు.
 14.భారతదేశంలో____ప్రభుత్వ వ్యవస్థ ఉంది.
 15.రాజ్యాంగంలోని ____ అధికరణ వయోజన ఓటుహక్కు గురించి తెలుపుతుంది.
 16.పార్లమెంట్ ఎగువసభను ____ అని కూడా పిలుస్తారు.
 17.గ్రామపంచాయితీలు, మున్సిపాలిటీలను ____ సంస్థలు అని అంటారు.
 18.లోక్‌సభ సభ్యుల పదవీకాలం____-.
 19.మనదేశంలో ఎన్నికలు నిర్వహించే సంస్థ____.
 20.రాజ్యసభ సభ్యులు ____ పద్ధతిలో ఎన్నికవుతారు.
 21.ప్రస్తుత భారత ప్రధాన ఎన్నికల కమిషనర్-____.
 22.భారత ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం____ లో ఉంది.
 23.లోక్‌సభ మొత్తం సభ్యుల సంఖ్య ____.
 24.లోక్‌సభకు సాధారణంగా ____ ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తారు.
 25.మనదేశంలో మొదటిసారిగా ____ సంవత్సరంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించారు.

 సమాధానాలు
 1. గ్రీకు; 2. ప్రజలు; 3. ప్రాతినిధ్య ప్రభుత్వం; 4. అబ్రహాం లింకన్; 5. ఓటర్ల సముదాయం; 6. ఓటు; 7. ఓటర్ల; 8. పరోక్ష; 9. 25; 10. రిటర్నింగ్ అధికారి; 11. ప్రిసైడింగ్; 12. 1952; 13. ఎన్నికల; 14. పార్లమెంటరీ; 15. 326; 16. రాజ్యసభ; 17. స్థానిక; 18. ఐదేళ్లు; 19. ఎన్నికల సంఘం; 20. పరోక్ష; 21. వి.ఎస్.సంపత్; 22. ఢిల్లీ; 23. 545; 24. ఐదేళ్లకు; 25. 1884

 ముఖ్య ప్రశ్నలు
 4 మార్కులు
 1.ప్రజాస్వామ్య ప్రాతిపదిక సూత్రాలు తెలపండి?
 2.భారతదేశంలో సాధారణ ఎన్నికల గురించి రాయండి?
 3.భారత ఎన్నికల సంఘం నిర్వహించే విధులను వివరించండి?

 2 మార్కులు
 1.సార్వత్రిక వయోజన ఓటింగ్ హక్కు అంటే ఏమిటి?
 2.ప్రజాస్వామ్యం అంటే ఏమిటో వివరించండి?
 3.ప్రత్యక్ష, పరోక్ష ఎన్నికల మధ్య భేదాలు రాయండి?
 4.ఎన్నికల్లో అనుచిత ప్రవర్తనలేవి?
 5.సాధారణ ఎన్నికలు, మధ్యంతర ఎన్నికల మధ్య భేదాలేవి?

 1 మార్కు
 1.ప్రజాస్వామ్యానికి అబ్రహం లింకన్ చెప్పిన నిర్వచనమేమిటి?
 2.రాజకీయ పార్టీ అంటే ఏమిటి?
 3.మన రాష్ర్టంలోని ప్రాంతీయ పార్టీలను తెలపండి?
 4.లోక్‌సభ అంటే ఏమిటి?

 నేడు మనదేశం ఎదుర్కొంటున్న సవాళ్లు
 1.జాతీయ అక్షరాస్యతా ప్రచార దళాన్ని స్థాపించిన సంవత్సరం ____.
 2.ఆంధ్రరాష్ర్టం అవతరించిన సంవత్సరం____.
 3.వరకట్న నిషేధ చట్టం చేసిన సంవత్సరం____.
 4.బాలికల కనీస వివాహ వయసు ____.
 5.రాజ్యాంగంలోని ____ అధికరణం చిన్న పిల్లలను కఠినమైన పనుల నుంచి రక్షించమని నిర్దేశించింది.
 6.జీవించే హక్కును ఇచ్చిన ప్రాథమిక హక్కు____.
 7.అకారణంగా అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయించడానికి అవకాశం కల్పించే రిట్ ____.
 8.అత్యధిక అక్షరాస్యత గల రాష్ర్టం ____, అత్యల్ప అక్షరాస్యత గల రాష్ర్టం ____.
 9.రాజ్యాంగంలోని ____ ప్రకరణ అల్ప సంఖ్యాక వర్గాలవారు తమ భాషను, మత సంస్కృతిని పరిరక్షించుకునే హక్కును ప్రసాదించింది.
 10.రాజ్యాంగంలోని 30వ అధికరణ ప్రకారం అల్ప సంఖ్యాక వర్గాలు తమ మతం, భాషల ప్రాతిపదికపై ____ సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు.
 11.____చట్టంలో మొదటి సారిగా షెడ్యూల్డ్ కులాలు అనే పదాన్ని ఉపయోగించారు.
 12.గాంధీజీ అస్పృశ్యతను ఒక____గా అభివర్ణించారు.
 13.మన రాజ్యాంగంలోని ____ అధికరణ అస్పృశ్యతను నిషేధించింది.
 14.తప్పుడు పద్ధతుల ద్వారా డబ్బు సంపాదించడాన్ని ____ అంటారు.
 15.రాజ్యాంగంలోని ____ అధికరణ జీవించే హక్కును ప్రజలకు ప్రసాదించింది.
 16.____ -సంవత్సరంలో జాతీయ బాలల విధానాన్ని రూపొందించారు.
 17.‘అందరికీ విద్య’ అనే ప్రభుత్వ పత్రాన్ని ____ సంవత్సరంలో ప్రకటించారు.
 18.పౌరులహక్కుల్లో అతి ప్రధానమైన హక్కు ____.
 19.అవినీతి నిరోధక చట్టం ____ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది.
 20.ఆంధ్రప్రదేశ్ అవతరించిన సంవత్సరం ____.

 సమాధానాలు
 1. 1988; 2. 1953; 3. 1961; 4. 18సంవత్సరాలు; 5. 24వ; 6. స్వేచ్ఛాహక్కు; 7. హెబియస్ కార్పస్ రిట్; 8. కేరళ, బీహార్; 9. 29వ; 10. విద్యా; 11. 1935; 12. పాపం; 13. 17వ; 14. లంచగొండితనం; 15. 21వ; 16. 1974; 17. 1990; 18. జీవించే హక్కు; 19. 1988; 20. 1956.

 ముఖ్య ప్రశ్నలు
 4 మార్కులు
 1.షెడ్యూల్డ్ జాతులు, తెగల వారి స్థితిగతులు మెరుగుపర్చుకోవడానికి తీసుకోవాల్సిన చర్య లేవి?
 2.బాలల సంక్షేమం కోసం చేసిన చట్టాలు, వారి హక్కులు, సంక్షేమ చర్యల గురించి తెలపండి?
 3.మనదేశంలో స్త్రీల భవిష్యత్ చిత్రాన్ని వివరించండి?

 2 మార్కులు
 1.స్వేచ్ఛా హక్కులోని ఆరు ప్రధాన హక్కులేవి?
 2.మాదకద్రవ్యాలకు బానిస కావడం వల్ల కలిగే ప్రమాదాలేవి?
 3.జీవించేహక్కు అంటే ఏమిటి?

 1 మార్కు
 1.మతతత్వం అంటే ఏమిటి?
 2.కులతత్వం అంటే ఏమిటి?
 3.నేరతత్వం వల్ల కలిగే సమస్యలు తెలపండి?
 4.పనిచేసే స్త్రీలు అనగా ఎవరు?
 5.అస్పృశ్యత అంటే ఏమిటి?

 భారతదేశం - ఐక్యరాజ్యసమితి - ప్రపంచ సమస్యలు
 1.బంగ్లాదేశ్ ఏర్పడిన సంవత్సరం____.
 2.భారతదేశం ఇండో-సోవియట్ ఒప్పందంపై సంతకాలు చేసిన సంవత్సరం____.
 3.ఎన్‌పీటీ అంటే ____.
 4.సీటీబీటీ అంటే -____.
 5.కొంతకాలం జాతి వివక్షతను అనుసరించిన ఆఫ్రికన్ దేశం____.
 6.భారత్, చైనాల మధ్య యుద్ధం జరిగిన సంవత్సరం____.
 7.సార్‌‌కకు రూపకల్పనకు సమావేశం జరిగిన స్థలం____.
 8.సార్‌‌క అంటే____.
 9.ఐక్యరాజ్యసమితి ప్రకటన పత్రాన్ని రూపొందించిన నగరం____.
 10.ఐక్యరాజ్యసమితి ఆవిర్భవించిన తేదీ-____.
 11.అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తుల పదవీకాలం ____.
 12.భారతదేశంలోని అడవులు, ప్రపంచంలోని అడవుల వైశాల్యంలో ____ మాత్రమే.
 13.క్రీ.శ. 1997లో ఐక్యరాజ్యసమితి ఉన్నత ప్రధాన కార్యదర్శి ____.
 14.ప్రస్తుత యూఎన్‌వో ప్రధాన కార్యదర్శి ____.
 15.ఐబీఆర్‌డీ అంటే ____.
 16.ఐఎంఎఫ్ అంటే ____.
 17.ఐక్యరాజ్యసమితిలోని భద్రతా మండలిలోని శాశ్వత సభ్య దేశాలు ____.
 18.ూ్ఖఇఖీఅఈ అంటే ____.
 19.నూతన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ప్రతిపాదించిన సమావేశం____ నగరంలో జరిగింది.
 20.విల్లీ బ్రాంటో కమిుషన్ నివేదిక వెలువడిన సంవత్సరం ____.
 21.అంతర్జాతీయ మానవహక్కుల ప్రకటన జరిగిన సంవత్సరం____.
 22.టిబెట్ బౌద్ధమత నాయకుడు ____.
 23.సార్‌‌కదేశాలు తమ ప్రాంతీయ వాతావరణ కేంద్రాన్ని ____ దేశంలో ఏర్పాటు చేశాయి.
 24.అంతర్జాతీయ న్యాయస్థానంలోని న్యాయమూర్తుల సంఖ్య____.
 25.____ వాయువులు పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాయి.
 26.ఐక్యరాజ్యసమితి ప్రధాన అంశాల్లో ఒక్కటైన ____కి వీటో అధికారం ఉంది.
 27.ఐబీఆర్‌డీని ____ బ్యాంక్ అని కూడా పిలుస్తారు.
 28.భారత మొదటి ప్రధానమంత్రి ____.
 29.యూఎన్‌వో ప్రధాన కార్యాలయం ____ నగరంలో ఉంది.
 30.బ్రిటిష్ పాలనలోని వలస రాజ్యాల కూటమిని ____ అని పిలుస్తారు.
 31.సార్‌‌క ఏర్పడిన సంవత్సరం ____.
 32.సార్‌‌క దేశాల వ్యవసాయ సమాచార కేంద్రం ____ దేశంలో ఉంది.
 33.అంతర్జాతీయ న్యాయస్థానం ప్రధాన కార్యాలయం ____ నగరంలో ఉంది.
 34.యూఎన్‌వో భద్రతామండలిలోని సభ్య దేశాల సంఖ్య____.
 35.అంతర్జాతీయ మానవ హక్కుల దినాన్ని____ తేదీన జరుపుకుంటారు.
 36.ప్రస్తుతం యూఎన్‌వో సభ్యదేశాల సంఖ్య ____.
 37.యూఎన్‌వోలో జాతి వివక్ష (అపార్థీడ్) విధానానికి వ్యతిరేకంగా గళం విప్పిన మొదటి దేశం ____.
 38.ఎన్‌ఐఈవో అంటే____.

 సమాధానాలు
 1. 1971; 2. 1971; 3. (నాన్-ప్రోలిఫిరేషన్ ట్రీటీ/అణ్వస్త్ర నిర్మూలన ఒప్పందం; 4. కాంప్రహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ/ సమగ్ర అణ్వస్త్ర పరీక్షల నిషేధ ఒప్పందం; 5. దక్షిణాఫ్రికా; 6. 1962; 7. ఢాకా; 8. దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి; 9. శాన్‌ఫ్రాన్సిస్కో; 10. 24.10.1945; 11. 9 సంవత్సరాలు; 12. 1 శాతం; 13. కోఫీ అన్నన్; 14. బాన్ -కీ-మూన్; 15. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఆఫ్ రికన్‌స్ట్రక్షన్ అండ్ డెవలప్‌మెంట్; 16. ఇంటర్‌నేషనల్ మానిటరీ ఫండ్/అంతర్జాతీయ ద్రవ్య నిధి; 17. అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్‌‌స, చైనా; 18. ఐక్యరాజ్యసమితి వాణిజ్యాభివృద్ధి మండలి; 19. అల్జీర్‌‌స; 20. 1980; 21. 1948; 22. దలైలామా; 23. భారతదేశం; 24. 15; 25.గ్రీన్‌హౌస్; 26. భద్రతామండలి; 27. ప్రపంచ; 28. జవహర్‌లాల్ నెహ్రూ; 29. న్యూయార్‌‌క; 30. కామన్‌వెల్త్ దేశాలు; 31. 1985; 32. బంగ్లాదేశ్; 33. దిహేగ్; 34. 15; 35. డిసెంబర్, 10వ; 36. 193; 37. భారత్; 38. నూతన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ

 ముఖ్య ప్రశ్నలు
 4 మార్కులు
 1.నూతన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ అంటే ఏమిటి?
 2.పర్యావరణ కాలుష్యం, సమతౌల్యతా క్షీణతల వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలేవి?
 3.భారతదేశం అలీన విధానాన్ని ఎందుకు ఎంపిక చేసుకుందో వివరించండి?

 2 మార్కులు
 1.భారత విదేశాంగ విధాన మూల సూత్రాలేవి?
 2.సార్‌‌క ఉద్దేశాలు ఏమిటి?
 3.యూఎన్‌వోలోని ప్రధాన అంగాలేవి?
 4.యూఎన్‌వో సాధారణ సభ విధులను తెలపండి?
 5.యుఎన్‌వో అశయాలేమిటి?
 6.పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలేమిటి?

 1 మార్కు
 1.పంచశీల అంటే ఏమిటి?
 2.కామన్‌వెల్త్ అంటే ఏమిటి?
 3.వీటో అధికారం అంటే ఏమిటి?
 4.మూడో ప్రపంచ దేశాలు అంటే ఏమిటి?
 5.అలీన విధానం అంటే

No comments: