MARQUEE

URGENT IMPORTANT APPEAL ACT ( Association for Computer Teachers ) అనే ఉద్యమం కంప్యూటర్ టీచర్లతో శ్రీకాకుళం లో నెమ్మదిగా ప్రారంభమయినది . 2011 జూలై 10వ తేదిన ఆవిర్భవించింది. సభ్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసింది. ఇతర సంఘాలతో భుజం కలిపి పోరాడింది. సమ్మెలకు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచింది. కోర్దినేటర్ల వేధింపులకు ఏజెన్సీల మోసాలకు ఎదురు తిరిగింది. ఈ క్రమంలో అనేక మంది సభ్యులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అన్ని జిల్లాలకు, రాష్ట్రమంతట ACT పేరు మారుమ్రోగింది. నిజాయితీకి నిర్భీతికి చిరునామాగా మారింది కనుకనే రాష్ట్ర స్థాయి సంఘంగా మారింది. చాలిచాలని జీతాలతో బ్రతుకులు ఈడుస్తున్న మన కంప్యూటర్ టీచర్ల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేయ్య్లనేదే ACT ఉద్దేశ్యం. అందరి ఉపాధ్యాయుల వలె కంప్యూటర్ టీచర్లు గౌరవప్రదంగా జీవించాలనేదే ACT కర్తవ్యం. అందుకే ఏ రొజూ సభ్యుల నుంచి పైసాకుడా వసూలు చెయ్యలేదు. ఇకముందు కూడా వసూలు చెయ్యదు. వసులూ చేసే అధికారాన్ని ACT ఎవరికీ ఇవ్వలేదు. ACT పేరుతొ వస్తున్న ఈ మెయిల్స్ మరియు SMS లకు ఎవరు స్పందిచ వద్దని ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని ACT STATE COMMITTEE కోరుతోంది ACT చందాలకు, వసూళ్ళకు, సభ్యత్వ రుసుములకు వ్యతిరేకం జై కంప్యూటర్ టీచర్ !!! జై జై ACT !!!

Saturday, November 23, 2013

CM కలసిన కంప్యూటర్ టీచర్లు



కంప్యూటర్ టీచర్లు స్థానంలో ఫిజిక్స్, మ్యాథ్స్ టీచర్లకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులు అతి తక్కువ వేతనాలైనా పనిచేస్తూ.. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా గుర్తింపు లభిస్తుందనే ఆశతో ఉన్నామని ఈ సందర్బంగా వారు తెలిపారు. అయితే..ప్రస్తుతం ప్రభుత్వం ఐసిటిల నిర్వహణపై చేతులెత్తేసింది. ప్రభుత్వ నిర్ణయంతో సుమారు 12,600 మంది రోడ్డున పడ్డారు. జీతం తక్కువైనా పర్మినెంట్‌ అవుతుందన్న ఆశతో వెట్టిచాకిరి చేశామని ఐసీటీ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. కంప్యూటర్‌ టీచర్లను తొలగించాలనుకోవడం అన్యాయమని విద్యావేత్తలు సైతం అభిప్రాయపడుతున్నారు. కవునా తమరు కంప్యూటర్‌ విద్యను కొనసాగించి, ప్రభుత్వ పాఠశాలలలో పనిచేయుచున్న ఉపాద్యాయులను పర్మినెంట్‌ చేయాలి సవివరంగ కోరుకుంటూన్నాం
CM కలసిన కంప్యూటర్ టీచర్లు




No comments: